
గరుడ న్యూస్ పుంగనూరు పట్టణంలోని బస్టాండ్ వద్ద వెలసియున్న శ్రీకాశీవిశ్వేశ్వరస్వామికి సోమవారం విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం రుధ్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, అలంకరణ, బిల్వార్చనలను అర్చకులు నిర్వహించి, దూపదీపనైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనభాగ్యం కల్పించి, వెహోక్కులు చెల్లించారు.
