పుంగనూరులో ముగిసిన ‘కిషోర్ వికాసo’

G Venkatesh
0 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు పట్టణంలోని మంగళవారం స్థానిక అంగనవాడి ఆఫీస్ నందు ‘ కిషోర్ వికాసం ‘ముగింపు కార్యక్రమాలు జరిగింది. ఈ కార్యక్రమంలో ICDS-CDPO సరళ దేవి పాల్గొన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధనాలపై ఆమె వివరించారు. ప్రతి ఒక్కరూ మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి టీచర్లు, అంగనవాడిసిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *