
సింగ కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,చిల్లపురం,జూన్11(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండలం కుక్కల పెంటయ్య జ్ఞాపకాలు మరువలేం చిల్లాపురం గ్రామం కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నాయకులు కుక్కల నరసింహ్మ అన్నారు.కుక్కల నరసింహ్మ అన్న కుక్కల వెంకటయ్య,చనిపోయి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొదటి వర్ధంతి నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఆయన సమాధి వద్ద పువ్వుల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పర్సనబోయిన నరసింహ్మ,బండి యాదయ్య,బండి ముత్తయ్య,నారగోని శంకరయ్య,కుక్కల రవి,కుక్కల శేఖర్,మేకల వెంకటయ్య,లింగంపల్లి జలంధర్,మెరుగు చిన్న జంగయ్య,దోటి యాదయ్య,బంధుమిత్రులు,తదితరులు పాల్గొన్నారు.

