
గరుడ న్యూస్, సాలూరు
ప్రముఖ వైద్యులు ఇద్దరు ఒకే చోట ప్రజలకు సేవలు అందిస్తున్నారు.లెజెండ్ డాక్టర్ గణేశ్వరరావు ఆసుపత్రి లో యంగ్ డాక్టర్,సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటున్న డాక్టర్ హేమా నాయక్ కూడా తోడయ్యారు.లక్ష్మి- హేమా సూపర్ స్పెషాలిటీ పాలి క్లినిక్ గా మార్చారు.డాక్టర్ వి.గణేశ్వర రావు ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు,డాక్టర్ హేమా నాయక్ అన్ని వేళలా అందుబాటు లో ఉంటున్నారు.

