

చిత్తూరు జిల్లా, కుప్పం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్. మంజునాథ్: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోని గుడుపల్లి మండలం కంచి బంధార్లపల్లి గ్రామంలో వెలసిన శ్రీ ప్రసన్న సల్లాపురెమ్మ అమ్మవారి దేవాలయంలో జరిగిన అమ్మవారి కుంభాభిషేక ప్రత్యేక పూజలలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కుప్పం నియోజకవర్గ టిడిపి విస్తరణ విభాగ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు గారు, కమిటీ సభ్యులు బెండనకుప్పం బాబు గారు, కన్నన్ గారు, రాజారామ్ గారు, యువ నాయకులు కదిరప్ప గారు పాల్గొన్న సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు.
