

గరుడ న్యూస్ రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరులో తూర్పు మోసాలు నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్లడించారు. నియోజవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.