

గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గంలోని మండలంలో ఇదివరకే పింఛన్ పొందుతూ మృతి చెందిన వారి భార్యలకు మండల వ్యాప్తంగా అర్హులైన 73 మందికి కొత్త పింఛన్లు ఎంపీడీవో రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవలంపేట -9, దిగువ పోకల వారి పల్లి -2, ఎర్ర పాపిరెడ్డి పల్లెకు -4, గడ్డం వారి పల్లెకు -8, కల్లూరుకు -8, కమ్మ పల్లెకు -4, కావేటి గారి పల్లె-3, మంగళంపేట- 7, ముత్తుకువారిపల్లె -1, పులి సార్లకు -10, మరో మూడు పల్లెలకు గాను 17 పెన్షన్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు