
గరుడ న్యూస్ పుంగనూరులోని పుంగమ్మ చెరువు వద్ద కోడిపందేలు నిర్వహించారు. పక్కా సమాచారంతో ఎస్ఐ లోకేశ్ తన సిబ్బందితో పాముల కుంట వద్ద దాడులు చేశారు. కోడిపందెం ఆడుతున్న 8 మందిని అరెస్టు చేశారు. ఓ పందెం కోడి, రూ.20,500 స్వాధీనం చేసుకున్నారు.

Sign in to your account