
గరుడ న్యూస్ చిత్తూరు జిల్లా,పుంగనూరు మండలం పరిధిలోని పిచ్చి గుండ్ల పల్లె,నల్ల గుట్ల పల్లె గ్రామలలో ప్రాథమిక పాఠశాలలను తమ గ్రామంలోనే నడపాలని, శుక్రవారం ఉదయం విద్యార్థుల తల్లితండ్రులు, గ్రామస్తులు ఎం.ఈ.ఓ కార్యాలయం ఎదుట రోడ్డు పై బైటయించి ధర్నా నిర్వహించారు.
