గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం గోసల కొరపల్లి గ్రామానికి చెందిన రమణ కుమారుడు ప్రకాష్(36) అప్పుల బాధ భరించలేక పంట పొలాలకు ఉపయోగించే పురుగుల మందును సేవించి ఓ మెకానిక్ షెడ్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న అతనిని కుటుంబ సభ్యులు పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు