చౌడేపల్లి తహసిల్దారుగా పార్వతి బాధ్యతలు స్వీకరణ

Ashok kumar
0 Min Read

గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 14

చౌడేపల్లి మండలం తహసిల్దారుగా పార్వతి బాధ్యతలు స్వీకరించారు శనివారం స్థానిక కార్యాలయంలో ఇక్కడ పనిచేస్తున్న తహసిల్దార్ హనుమంతు నుంచి బాధ్యతలు స్వీకరించారు ఇప్పటివరకు వీకోటలో పనిచేస్తున్న పార్వతి చౌడేపల్లికు నియమితులయ్యారు మండలంలో గల రెవెన్యూ సంస్థలను పరిష్కరించడంలో కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె అన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *