గరుడ న్యూస్ పుంగునూరు పట్టణంలోని మర్సనపల్లి పల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను మా గ్రామంలోనే కొనసాగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు సోమవారం మర్సనపల్లి స్కూల్ వద్ద విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలను ఈడిగ పల్లి గ్రామంలో గల ప్రాథమిక ఉన్నత పాఠశాలకు తరలించడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు మా పిల్లలను దూర ప్రాంతమైన ఈడిగపల్లి పాఠశాలకు పంపమని వారు నిరసన కార్యక్రమం చేపట్టారు చేశారు మా గ్రామములో గల పాఠశాలలో మా గ్రామంలోని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు