బాధ్యులపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి గ్రీవెన్స్ లో విన్నవించుకొన్న గోపాల్ రెడ్డి

Bevara Nagarjuna
1 Min Read

పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు, జూన్ 16, గరుడ న్యూస్ ప్రతినిధి : నాగార్జున

. సాలూరు మున్సిపల్ ఆఫీసు లో సోమవారం నాడు జరిగిన గ్రీవెన్స్ లో కాగితాల గోపాలరెడ్డి కలెక్టర్ కి తన గోడు విన్నవించుకున్నారు. తన తండ్రి పేరు నరసింహులు తల్లి జగ్గయ్యమ. ఇద్దరు అన్నదమ్ములు చంద్రమౌళి స్వర రెడ్డి జయ రెడ్డి అక్కచెల్లెళ్ళు చినిపిల్లి లక్ష్మీ. కోసం జానకి. కుపిలి పద్మ .బుస హేమ మొత్తము నా తండ్రి గారి వారసులు 8మంది ఐతే గోపాలరెడ్డి హేమ రెండు పేర్లు తీసివేసి 6గురు సంతకాలతో లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఇచ్చిన సాలూరు mro ఆఫీసు వారు.ఆ సర్టిఫికెట్ బేస్ చేసుకొని మా ఉమ్మడి ఆస్తి మిగతావారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.కావున పూర్తి విచారణ చేసి బాధ్యులు పై చర్య తీసుకొని మాకు న్యాయ o చెయ్య గలరూ. అని గ్రీవెన్స్ లో విన్నవించుకున్న గోపాల్ రెడ్డి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *