
గరుడ న్యూస్ పుంగనూరు మండలం. కంగా నెల్లూరు గ్రామానికి చెందిన మణికంఠ భార్య రతీదేవి 35 సంవత్సరాలు. భూ వివాదం నేపథ్యంలో హరి,వంశీ శరత్, తదితరులు రతీదేవిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన ఆమెని. స్థానికులు పుంగనూరు ఏరియా ఆసుపత్రి తరలించారు. బాధితురాలు మాట్లాడుతూ తనపై దాడికి పాల్పడిన వాళ్లు చంపాలని కూడా ప్రయత్నిస్తున్నారని.పోలీసుల నుండి రక్షణ కావాలని ఆమె కోరారు.
