గరుడ న్యూస్ చౌడేపల్లి మండలంలోని వసతి గృహాలను ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఇ మండల ప్రత్యేక అధికారి విజయ్ కుమార్ తనిఖీ చేశారు మండల కేంద్రమైన చౌడేపల్లి లో గల బాలికల ఎస్సీ బాలుర బిసి వసతి గృహాల్లో ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు బాలికల వసతి గృహంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు మరుగుదొడ్లు వంటగది తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ చర్యలు పాటించాలన్నారు పనుల్లో నాణ్యత పాటించాలని
కాంట్రాక్టర్లకు సూచించారు అనంతరం వసతి గృహాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డి ఈ సోమశేఖర్ శ్రీనివాస్ ఏఈఈ లు సురేష్ రెడ్డి,చందన ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది పాల్గొన్నారు.