
సింగం కృష్ణభువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం, జూన్19,(గరుడ న్యూస్):
జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ దశదిన కార్యక్రమం ఆయన స్వగృహంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీళ్ల లింగస్వామి గౌడ్,సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్,పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి,నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,అభిమానులుతదితరులు పాల్గొన్నారు.
