
ఉచితంగా బస్ ట్రిపులు….
తిరుమలలోని అశ్వినీ అశ్వినీ ఆసుపత్రి సర్కిల్ వద్ద గురువారం ఉదయం ఆర్టీసీ బస్సుల ఉచిత ట్రిప్పులను ట్రిప్పులను టీటీడీ ఈవో జెండా ఊపి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ… తిరుమలలో ప్రైవేట్ ప్రైవేట్ భక్తుల నుంచి నుంచి వసూలు చేస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించేందుకు బస్సులను ఉచితంగా ఏపీఎస్ ఆర్టీసీని కోరినట్లు కోరినట్లు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ ఆర్టీసీ అధికారులు త్వరితగతిన బస్సులను ఉచితంగా తిప్పేందుకు ముందుకు రావడంతో కృతజ్ఞతలు.
