
గరుడ న్యూస్ సాలూరు
యోగాతో శారీరక ,మానసిక ఆరోగ్యం కలుగుతుంది. యోగ అభ్యాసాన్ని ప్రతిరోజు దినచర్యలో ఒక భాగంగా మలచుకుంటే ఆనందం ఆరోగ్యం అందం అన్ని సొంతమవుతాయి. జూన్ 19 గురువారం ఉదయం సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోకాంద్ర కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు వేశారు. తదుపరి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కే ఉషశ్రీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ శ్రీను డాక్టర్ కే చిరంజీవిలు ఏ టి ఎస్ ఏ నాయుడు కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



