

పార్వతిపురం మెయిన్ రోడ్ లో గల శ్రీశ్రీశ్రీ పార్వతి దేవి ఆలయ 44వ వార్షికోత్సవ సందర్భంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవము శుక్రవారం సాయంత్రం పార్వతి దేవి ఆలయంలో 6గం నుంచి (కళ్యాణం మహోత్సవం) చేపట్టడం జరుగుతుందని ఆలయ కమిటీ పురోహితులు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవం కి భక్తులు విచ్చేసి పార్వతి దేవి కళ్యాణ మహోత్సవమునకు కనులారా తిలకరించి పులకరించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావలెనని స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నారు.

