
గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి లీలా మాధవి ఒక ప్రక్కనలు తెలిపారు.కావున మండలంలోని ఉన్న యువత,యువతి అందరూ 7:00 గంటల నుంచి 8:00 వరకు విజయవాణి రెసిడెన్షియల్ పాఠశాల ప్రాంగణము చేరుకొని అంతర్జాతీయ యోగ లో పాల్గొనాల్సిందిగా తెలిపింది.
