పుంగనూరులో ఘనంగా యోగా డే

G Venkatesh
0 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు, పట్టణ ప్రజలు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి సర్టిపికెట్లను పంపిణీ చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *