
గరుడ న్యూస్, సాలూరు
గుమ్మిడి సంధ్యారాణి మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం గడిచింది.ఈ సందర్భంగా, అదేవిధంగా సాలూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ముఖి సూర్యనారాయణ, ఇతర డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకుని, సాలూరులో విస్తృత స్థాయిలో ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, అందరికీ భోజన ఏర్పాట్లు చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
ప్రజలతో సన్నిహితంగా మమేకమవుతూ,
ప్రతి వేడుకను ప్రజల పండుగగా మార్చిన ఆదర్శనీయ నాయకత్వానికి వందనం. ఏఎంసీ కార్యవర్గం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సేవలను అందించాలని కోరారు.ఆ తదుపరి విలేకరులు శుభాకాంక్షలు తెలిపారు.

