తండ్రి చిరకాల కల నెరవేర్చిన  గ్రామస్తులు

G Venkatesh
1 Min Read

పుంగనూరు ( గరుడ న్యూస్)  పుంగనూరు నియోజకవర్గం లోని రొంపిచర్ల మండలంలో ఓ యువతకి వివాహం చేసి తన తండ్రి చిరకాల కలను నెరవేర్చిన గ్రామస్తులు కథనం పుంగనూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి రొంపిచర్ల గ్రామానికి చెందిన దేశమ్మ (28 ) తనకు ఆరు సంవత్సరాల వయసు లోనే ప్రమాదవశాత్తు తన రెండు కళ్ళు పోగొట్టుకుంది కుమార్తెకు వయసు మీద పడడంతో తన కూతురుకు వివాహం కాదేమో అని అనునిత్యం మనస్థాపముతో మదనపడేవాడని ఈ విషయం గుర్తించిన గ్రామస్తులు అదే గ్రామానికి చెందిన వెంకటేష్( 27) కు దేశమ్మను ఇచ్చి వీరి వివాహం రొంపిచర్ల గ్రామంలోని కట్ట కింద శివాలయంలో గ్రామస్తులు సహకారంతో వివాహం ఘనంగా నిర్వహించి నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ వివాహం చూసి దేశమ్మ తండ్రికి ఆనందానికి అవదలు లేకుండా పోయాయి

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *