అనాధలు అయిన యానాధుల పిల్లల భవిష్యత్తుకి బాటలు వేసిన చౌడేపల్లి యువ నాయకుడు.సృజన్ రాజు

G Venkatesh
1 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి యానాది కాలనీకి చెందిన ఇరువారం రెడ్డెప్ప గతనెల రోడ్డుప్రమాదంలో మరణించాడు రెడ్డెప్ప ఐదుగురు పిల్లలు భార్య రోడ్డున పడ్డారు కనీస ఆధారాలకు కూడా నోచుకోని యానాదులకు చౌడేపల్లి తహసీల్దార్ హనుమంత్ నాయక్ గారు,ఎస్సై నాగేశ్వర్ రావ్ గారి సహకారంతో చౌడేపల్లికి చెందిన డాక్టర్ మహేష్,వెంకటేష్ యానాధులకు ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేపించి చౌడేపల్లి,బాలసముద్రంకి చెందిన వ్యాపారవేత్త, సామజికవేత్త చౌడేపల్లి జనసేన యువనాయకుడు అయిన సృజన్ రాజుగారు అనాధలుగా మారిన 5 మంది పిల్లలలను వాళ్ళు చదివించే బాధ్యత తీసుకుని వారి చదువుకు అయ్యే ఖర్చు వారికి ఎలాంటి సహాయం కావాలన్నా అన్నీ సృజన్ రాజుగారే బరిస్తారని, చౌడేపల్లి గోసలకురప్పల్లి పాఠశాలలోని యానాధుల పిల్లలకి పెన్నులు,పుస్తకాలు, బట్టలు, వారికి అవసరం అయిన దుప్పట్లు, చాపలు, బకెట్లు చౌడేపల్లి ఎస్సై నాగేశ్వర్ రావుగారి ఆధ్వర్యంలో సృజన్ రాజుగారి అభిమానులు, అనుచరులు పాములహరి, ప్రభాకర్, అర్జున్ రాజు, భార్గవ్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రత్నమ్మ, నాగరాజా, ఈశ్వరయ్య గార్ల మధ్య అందజేశారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *