
గరుడ ప్రతినిధి చౌడేపల్లి
చౌడేపల్లి మండలం పుదిపట్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన ముగ్గురు విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన త్రిపుల్ ఐటీ కి ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మజ తెలిపారు 10వ తరగతి పాసైన జశ్విత పూజిత మనోజ్ కుమార్లు త్రిపుల్ ఐటీ కి ఎంపికయ్యారన్నారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ బృందం ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు
