గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 25
చౌడేపల్లి మండలంలోని పుదీపట్ల లోగల స్వయంభు వైష్ణవి దేవి ఆలయంలో ఈనెల 26 నుంచి జూలై 4 వరకు వారాహి దేవి నవరాత్రులు జరుగుతాయని ఆలయ నిర్మాణకర్త ప్రధాన అర్చకురాలు వినోద్ కుమార్ రెడ్డి గ్రామీణలో తెలిపారు బుధవారం ఆలయంలో వారు మాట్లాడుతూ ఆషాడ శుక్ల పాడ్యమి నుంచి ఈ కార్యక్రమం ఆలయంలో మొదలవుతుందన్నారు నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ తలుపులు తెరిచి ఉంటాయని ప్రత్యేక కాకుండా అభిషేకము మహా మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగము ఉంటుందన్నారు భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు