వీరఘట్టం నూతన తహసీల్దార్ గా సాయి కామేశ్వరరావు…

Panigrahi Santhosh kumar
1 Min Read

గరుడ న్యూస్,పాలకొండ

వీరఘట్టం మండలానికి నూతన తాహసీల్దార్ గా నియమితులైన సాయి కామేశ్వరరావుని డిప్యుటీ తహసీల్దార్ ని పాలకొండ నియోజకవర్గం జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆదేశాలు మేరకు మర్యాదపూర్వకంగా కలిసిన వీరఘట్టం మండలం జనసేన టీమ్ ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ , వీరఘట్టం మండలం సీనియర్ జనసేన నాయుకులు మత్స పుండరీకం, టౌన్ జనసేన నాయుకులు కర్నెన సాయి పవన్, ఉదయాన చరణ్,సిరాపు నాగరాజు, బొత్స కార్తీక్, బొమ్మాలి వినోద్, పడాల సాయినాధ్, మండల అరవింద్, బంగారు ప్రశాంత్, రమేష్, బాలరాజు,ఇతర జనసైనికులు పాల్గొన్నారు.

- Advertisement -
Ad image

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *