సుపరిపాలనలో తొలి అడుగుకు విశేషస్పందన

Ashok kumar
1 Min Read


గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జులై 04

కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది నియోజక వర్గ ఇన్చార్జ్ వర్యులు చల్లారామచంద్ర రెడ్డి  ఆదేశాలు మేరకు రమేష్ రెడ్డి  అధ్యక్షతన ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా శుక్రవారం దిగువపల్లి పంచాయతీ , పక్షిరాజ పురం లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు పతి రాజు  హరి రాయల్ నాయకులు రామకృష్ణ బోయకొండ శివ గణేశ్  చారాల మంజు నాథ్ రెడ్డి కార్తిక్  ఆదినారాయణ నాగరాజ్ రెడ్డి మునిరత్నం వి గణేష్ ప్రహ్లాద్  కార్య కర్తలు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *