శ్రీ అభీష్టదమృత్యుంజయస్వామికి అభిషేకం

Ashok kumar
0 Min Read


గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జులై 07

మండల కేంద్రమైన చౌడేపల్లి శ్రీ అభీష్టత మృత్యుంజయ స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు  ఉదయాన్నే పరమ శివునికి విశేషాభిషేకం అలంకరణ నిర్వహించారు రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి అభిషేక పూజలో పాల్గొన్నారు వారందరికీ పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *