
గరుడ న్యూస్ చౌడేపల్లి జూలై 11
చౌడేపల్లి మండలం పుదీపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ఉదయమే ఆలయ అర్చకురాలు శ్రావణి పంచామృత అభిషేకాలు చేశారు అనంతరం చౌడేపల్లి పుంగనూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈరోజు ఉభయదారులుగా చారాలకు చెందిన సుధాకర్ రెడ్డి ధర్మపత్ని స్రవంతిగా వ్యవహరించారు


