జూలై 28న బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు 

Ashok kumar
0 Min Read

గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 27

శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో ఈనెల 28న హుండీ లెక్కింపును నిర్వహిస్తున్నట్లు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు ఆలయ అర్చక అధికార సిబ్బంది పోలీసు బ్యాంకు అధికారులు  ఉదయం 7 గంటలకు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *