గో సంరక్షణ కు విరాళం అందించిన పిల్లారి ఏజెన్సీ జీవన్ ప్రకాష్

Ashok kumar
0 Min Read

గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూలై 28

శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గోశాల సంరక్షణ పథకానికి చౌడేపల్లి కి చెందిన పిల్లారి ఏజెన్సీస్ అధినేత పిల్లారి జీవన్ ప్రకాష్ రూ 10,116 లు అందించారు కొండపైన ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరంకు ఆయన నగదును ఇచ్చారు అనంతరం వారి కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానించి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *