అధైర్య పడోద్దు ఆపదలో అండగా ఉంటా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి

singhamkrishna
0 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్14,(గరుడ న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మోగుదాల యాదగిరి గౌడ్  అనారోగ్యానికి గురై ఇటీవల మరణించారు.ఈ వార్త తెలుసుకొని… వారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి పార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 25,000/- ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి,ఆయన పిల్లల చదువులకు సహకరిస్తానని తెలియజేసారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *