ఒకేషనల్ విద్యార్థులకు ఇంటెన్షిప్ ప్రోగ్రాం

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
0 Min Read

విజయనగరం జిల్లా రామభద్రపురం లోని పిఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు దసరా సెలవుల లో పది రోజులు ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం కు తీసుకు వెళ్లడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు వి. గోపాల్ నాయుడు తెలియజేసారు,ఇందులో బాగంగా రామభద్రపురం లోని జానీ బైక్ మెకానిక్ షాప్, జనతా గ్యారేజ్, మరియు వరుణ్ బజాజ్ షోరూం లకు విద్యార్థులను ఒకేషనల్ ఆటోమోటివ్ శిక్షకురాలు బి ప్రమీల కుమారి తీసుకోని వెళ్లి విద్యార్థులకు సెల్స్ అండ్ సర్వీస్, విడిభాగాలు, ఇంజెన్ పనితీరు పై అవగాహన కల్పించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *