– Garuda Tv

Garuda Tv
0 Min Read

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలో ఉన్న ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో తాత్కాలికంగా బస్టాండును మూసివేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *