కార్తీక పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం

Ashok kumar
0 Min Read

గరుడ ప్రతినిధి చౌడేపల్లి  నవంబర్ 05


చౌడేపల్లి లో గల మృత్యుంజయ  స్వామి దేవస్థానం నందు  కాగితి గ్రామపంచాయతీకి చెందినటువంటి  తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు  వెంకటేష్ (రమణ ) మరియు శివకుమార్  కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడు కార్తీక పౌర్ణమి రోజున  అన్నదానం చేస్తామని వారు తెలిపారు,  ఇలా అన్నదానం చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంటుందని వారు తెలియజేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *