రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,నవంబర్ 30,(గరుడ న్యూస్):

నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మునుగోడు మండలం పొనుగోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొంతరబోయిన లత – శివకుమార్ ముదిరాజులు,నామినేషన్ వేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు శివయ్య,మాజీ ఎంపిటిసి పర్సనబోయిన రాజు,కొంక వెంకన్న,చాడ యాదాద్రి,దొంతర బోయిన మల్లికార్జున్,రాజీవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు, పాల్గొన్నారు.



