
ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా ..
‘ఆరేళ్ల కిందట కిందట పోసాని కృష్ణ మురళి మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని ఆయన్ను అరెస్ట్ చేయడం. పోసానిపై బీఎన్ఎస్ 111 సెక్షన్ కేసు కేసు పెట్టి .. అక్రమంగా అరెస్టు అరెస్టు. ప్రధాని నరేంద్ర మోదీపై మోదీపై, లోకేష్, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం దారుణంగా దారుణంగా మాట్లాడలేదా మాట్లాడలేదా .. వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్లు కింద కింద చేయగలరా చేయగలరా ‘అని రోజా.
