

తిరుపతి జిల్లా, రేణిగుంట గరుడ న్యూస్ (ప్రతినిధి): పాకాల మురళి, రేణిగుంట మార్చి 20:
0రేణిగుంట అంతర్జాతీయవిమాన శ్రయంలో,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. గురువారం తిరుమల తిరుపతి, రెండు రోజుల పర్యటనలో భాగంగా, ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి, కాళహస్తి నియోజకవర్గం, ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సాదర స్వాగతం పలికారు, అనంతరం రోడ్డు మార్గాన, కుటుంబ సభ్యులతో కలిసి, తిరుమలకు బయలుదేరి వెళ్లారు,
