
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాప్,సంస్థాన్ నారాయణపురం,వెంకం బావితండా,మార్చి 24,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండలం వెంకమ్ బావి తండా లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహాయంతో ఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా సిసి రోడ్ల నిర్మాణం చేయడం జరుగుతుంది.ఈ యొక్క సిసి రోడ్ల నిర్మాణం పనులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి,నారాయణపురం మండలం మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ఫ్రేమ్ చందర్ రెడ్డి,గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్ధంగుల నర్సింహ్మ,గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి,గారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను నాయక్,గారు నారాయణపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి,గారు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ పొనుగోతు బాలు నాయక్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిషన్ నాయక్,జగ్రాం నాయక్,గ్రామ శాఖ అధ్యక్షులు పానుగోతు కృష్ణ నాయక్,గారు నారాయణపురం ఎస్సీ ఎస్టీ మండల అధ్యక్షులు రమేష్ నాయక్,గారు చిలువేరు శంకర్,రిపోర్టర్ సింగం కృష్ణ,వడ్త్య శంకర్,మాజీ సర్పంచ్ శుక్రు నాయక్,పనుగోతు సుదీప్,జాట్రోతు రాజు,జగ్రామ్,రమేష్,పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

