
గరుడ ప్రతినిధి పుంగనూరు

చౌడేపల్లి, శ్రీ బోయకొండ గంగమ్మను కర్ణాటక రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీమతి రోజాక్షి దర్శించుకున్నారు దేవస్థానం ఉప కమిషనర్ ఏకాంబరం స్వాగతం పలికారు హైకోర్టు జడ్జి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ విశిష్టతను అర్చకులు ఆమెకు వివరించారు ప్రత్యేక పూజలు అనంతరం తీర్థప్రసాద్ అందజేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు