
ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 16 టీఎంసీలు, మిడ్ మిడ్ రిజర్వాయర్ లో లో 9 టీఎంసీలు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 9 టీఎంసీల నీళ్లు ఉన్నాయని. మేడిగట్ట వద్ద కాపర్ కాపర్ డ్యాం నిర్మించి నీటిని ఎత్తి పోయడమో లేదా ఎస్సారెస్పీ నుంచి నుంచి ఎల్ఎండికి నీటిని చేయడమో డిమాండ్ డిమాండ్. ఎల్ఎండిలో కావాల్సినంత నీటిని నీటిని నిలువ చేయకుంటే వారం పది రోజుల్లో ఆందోళన చేపట్టక తప్పదని.
