పుంగనూరు నుంచి ఒంటిమిట్టకు ప్రత్యేక బస్సులు

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం లో. కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి పుంగనూరు నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు ఈనెల 11న కళ్యాణం జరుగుతుందన్నారు భక్తులు సౌకర్యాలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు రిజిస్ట్రేషన్ సౌకర్యాలు కూడా ఉండాదన్నారు టికెట్ ధర పెద్దలకు రూ 550, పిల్లలకి రు 350గా నిర్ణయించామని తెలిపారు భక్తులు సద్యోగం చేసుకోవాలని డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *