
కడప జిల్లా, మైదుకూరు మండలం బ్రహ్మంగారి మఠం గరుడ న్యూస్ (ప్రతినిధి): A. ఓబుల్ రెడ్డి: ఎంపీడీవో గా పనిచేస్తున్న వెంగ ముని రెడ్డి 40 రోజులు పాటు వ్యక్తిగత సెలవులో వెళ్లారు. ఆ స్థానంలో మండల పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పని చేయుచున్న మల్లికార్జున రావుకు ఇన్చార్జ్ ఎంపీడీవో గా బాధ్యతలు నేడు అప్పగించారు. బుధవారం నుండి బాధ్యతలు స్వీకరిస్తారు.

