ద్రావిడ విశ్వవిద్యాలయం తమిళ్ శాఖలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ₹ పదివేలు క్యాష్ ప్రైజ్

Sesha Ratnam
1 Min Read
చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గ, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): మంజునాథ్:  05.05.2025
ద్రావిడ విశ్వవిద్యాలయం తమిళ్ శాఖలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థులకు ₹ పదివేలు క్యాష్ ప్రైస్ గౌరవనీయులైన ఉపకులపతి ఆచార్య దొరై స్వామి గారు 2020 నుంచి 2024 వరకు ర్యాంక్ పొందిన తిరునల్వేలి,నాగపట్నం మధురై, తిరుపత్తూర్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులైన అదివీర పాండియన్, గోమతి,నందిని జీవా పదివేలు క్యాష్ ప్రైస్  చెక్కుగా తన ఛాంబర్ లో విద్యార్థులకు అందించారు. ఈ ₹ 10000 క్యాష్ ప్రైస్ ఇచ్చిన డాక్టర్. ఎస్.చల్లప్ప ఐఏఎస్ గారికి ఉపగలపతి ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య కిరణ్ కుమార్ గారు తమిళ్ శాఖ ఆచార్యులు పాల్గొన్నారు.

డాక్టర్ ఎస్ గణేష్ మూర్తి
పిఆర్ఓ 
ద్రావిడ విశ్వ విద్యాలయం, కుప్పం
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *