కడపలో మహానాడు ఏర్పాట్ల పై సమీక్షా సమావేశం…

Panigrahi Santhosh kumar
0 Min Read

గరుడ న్యూస్,సాలూరు

మే 28 న తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జన్మదినం.
కడపలో మహానాడు ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు . మే 27, 28, 29వ తేదీల్లో జరగనున్న మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *