
గరుడ న్యూస్ పుంగనూరు జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన 30 మంది విద్యార్థినులకు లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ వారి ఆధ్వర్యంలో జూన్ 13 న సర్టిఫికెట్లు, మెడల్స్, మరియు చాక్లెట్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ సభ్యులు తెలియజేసారు
