ఎం.ఈ.ఓ కార్యాలయం ఎదుట విద్యార్థుల తల్లితండ్రులు ధర్నా..

G Venkatesh
0 Min Read

గరుడ న్యూస్ చిత్తూరు జిల్లా,పుంగనూరు మండలం పరిధిలోని పిచ్చి గుండ్ల పల్లె,నల్ల గుట్ల పల్లె గ్రామలలో ప్రాథమిక పాఠశాలలను తమ గ్రామంలోనే నడపాలని, శుక్రవారం ఉదయం విద్యార్థుల తల్లితండ్రులు, గ్రామస్తులు ఎం.ఈ.ఓ కార్యాలయం ఎదుట రోడ్డు పై బైటయించి ధర్నా నిర్వహించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *