సాలూరు లో మొక్కలు నాటిన బిజెపి నేతలు…

Panigrahi Santhosh kumar
1 Min Read

గరుడ న్యూస్, సాలూరు

పార్వతీపురం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు సమక్షం లో సాలూరు గాంధీనగర్ కాలనీ లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమానికి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు , సాలూరు నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె భానోజీరావు, జిల్లా జనరల్ సెక్రటరీ పేర్ల విశ్వేశ్వర రావు, సాలూరు పట్టణ అధ్యక్షులు వానపల్లి మురళీకృష్ణ, జనరల్ సెక్రటరీ రాజన సాయికిరణ్, సాలూరు పట్టణ ఉపాధ్యక్షులు బుడ్డెపు అప్పలరాజు, కుమార శ్రీనివాసరావు కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ రేవళ్ల లక్ష్మణ రావు, సీనియర్ నాయకులు డాక్టర్ హేమనాయక్ సాలూరు పట్టణ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *