త్రిపుల్ ఐటీ కి పుదిపట్ల విద్యార్థులు ఎంపిక

Ashok kumar
0 Min Read

గరుడ ప్రతినిధి చౌడేపల్లి

చౌడేపల్లి మండలం పుదిపట్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన ముగ్గురు విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన త్రిపుల్ ఐటీ కి ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మజ తెలిపారు 10వ తరగతి పాసైన జశ్విత పూజిత మనోజ్ కుమార్లు త్రిపుల్ ఐటీ కి ఎంపికయ్యారన్నారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ బృందం ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు

- Advertisement -
Ad image
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *